Vijayawada: విదేశాలకు వెళ్లేవారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం

Vijayawada: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం * ప్రతి శని, బుధవారాల్లో ఎన్నారైలకు వ్యాక్సిన్‌

Update: 2021-06-05 11:34 GMT

కరోనా వాక్సినేషన్ (ఫైల్ ఇమేజ్)

Vijayawada:  ఏపీ ప్రభుత్వం విదేశాలకు వెళ్లేవారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించింది. ప్రతి శని, బుధవారాల్లో ఈ వ్యాక్సినేషన్‌ కొనసాగించేలా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. విజయవాడ నగరంలో ఒకటే వ్యాక్సినేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడంతో బారులు తీరారు ఎన్నారైలు.

Full View


Tags:    

Similar News