ఏపీ దిశ బిల్లును వెనక్కి పంపిన కేంద్రం

Update: 2020-10-16 10:35 GMT

ఏపీ ప్రభుత్వం రూపొందించిన దిశ బిల్లును వెనక్కి పంపింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ భూభాగంలో మాత్రమే వర్తింపజేసేలా చట్టం చేయలేమని తెలుపుతూ బిల్లును వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌లో ఈ బిల్లుకు సవరణ అవసరం అని కేంద్రం చెప్పినట్లు సమాచారం.

Full View

 

Tags:    

Similar News