తిరుమలలో అన్యమత ప్రచారంపై స్పందించిన టీటీడీ ఛైర్మెన్

Update: 2019-08-23 15:49 GMT

తిరుమల ఆర్టీసీ టిక్కెట్లపై అన్యమత ప్రచారంపై కుట్ర దాగి ఉందని.. టీటీడీ ఛైర్మెన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన ఘన కార్యాల ప్రచారం కోసం.. ఆర్టీసీ టిక్కెట్లను ఉపయోగించుకుందని.. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు ఆపేశారని వివరణ ఇచ్చారు. అయితే ఇప్పుడెలా బయటకు వచ్చాయో విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. ఆర్టీసీ ఛైర్మెన్‌ ను కోరినట్లు సుబ్బారెడ్డి తెలిపారు.  


Tags:    

Similar News