విజయనగరం వలస కూలీల శిబిరంలో విషాదం

Update: 2020-05-20 07:01 GMT

లాక్ డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వలస కూలీలు చిక్కుకుపోయారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నుంచి కొన్ని సడలింపులు ఇవ్వడంతో వలసకూలీలు తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. విజయనగరం వలస కూలీల శిబిరంలో విషాదం చోటు చేసుకుంది. వై జంక్షన్ దగ్గర వలస కూలీ దంపతుల మధ్య వివాదం జరిగింది. భార్య సుజాతను అతిదారుణంగా భర్త సింహాచలం కత్తితో పొడిచి చంపాడు. విజయవాడ నుంచి కాలినడకన దంపతులు వస్తున్నారు. మృతురాలి స్వస్థలం సీతానగరం మండలం కొత్తవలసగా గుర్తించారు. 

Tags:    

Similar News