సాయితేజ కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థికసాయం ప్రకటించిన సీఎం జగన్‌

* ట్విట్టర్‌ ద్వారా ప్రకటించిన సీఎంవో కార్యాలయం * తమిళనాడు హెలికాప్టర్‌ ప్రమాదంలో సాయితేజ మృతి

Update: 2021-12-11 07:13 GMT

సాయితేజ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం(ఫైల్-ఫోటో)

Andhra Pradesh: తమిళనాడులో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. సీఎం జగన్ 50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా సీఎంవో కార్యాలయం ప్రకటించింది.

Tags:    

Similar News