వైసీపీ మహిళా ఎమ్మెల్యేపై దాడి

Update: 2019-04-11 15:01 GMT

విజయనగరం జిల్లా కురుపాం వైసీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత రాజుపై దాడి జరిగింది. పుష్పశ్రీవాణి, ఆమె భర్తపై దాడికి దిగారు టీడీపీ కార్యకర్తలు. పోలింగ్ సెంటర్ లో టీడీపీ ఏకపక్షంగా ఓటింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపణలు రావటంతో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరక్షిత్ రాజు పరిశీలించేందుకు వెళ్లారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వారిపై దాడి చేశారు.  

Similar News