ఏపీలో టీడీపీకి మరో షాక్

Update: 2020-03-18 11:19 GMT

ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీని వీడిన ఎమ్మెల్సీ శమంతకమణి, తన కూతురు యామిని బాల. వారిద్దరు తాడేపల్లిగూడెంలో సీఎం క్యాంపు కార్యాయంలో జగన్ ను కలిశారు. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె మాజీ ఎమ్మెల్యే యామిని బాల సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇద్దరికి సీఎం జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. వారితో పాటూ మరికొందరు అనుచరులు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Tags:    

Similar News