సాయంత్రం హోంమంత్రి అమిత్‌షాను కలవనున్న టీడీపీ నేతలు

* సాయంత్రం 4.10 గంటలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన హోంమంత్రి * దేవాలయాలపై, టీడీపీ నేతలపై జరుగుతున్న వరుస దాడులు చేస్తున్నారని ఆరోపణ * ప్రభుత్వ తీరుపై హోంమంత్రికి టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేసే అవకాశం

Update: 2021-02-03 08:01 GMT

Representational Image

ఏపీ టీడీపీ నేతలు సాయంత్రం హోంమంత్రి అమిత్‌షాను కలవనున్నారు. ఈ మేరకు హోంమంత్రి సాయంత్రం 4.10 గంటలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. టీడీపీ నేతలపై, దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ప్రభుత్వ తీరుపై హోంమంత్రికి టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేయనున్నారు. 

Tags:    

Similar News