Amaravati: అమరావతిపై ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై ప్రతివాదులకు సుప్రీం నోటీసులు
Amaravati: ఈనెల 31లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
Amaravati: అమరావతిపై ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై ప్రతివాదులకు సుప్రీం నోటీసులు
Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం లెవనెత్తిన అంశాలపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 31లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 161 మంది ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.