లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడ్డ స్కూల్‌ బస్సు.. 60 మంది విద్యార్థులు...

School Bus Accident: పలువురు విద్యార్థులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు...

Update: 2022-04-18 07:39 GMT

లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడ్డ స్కూల్‌ బస్సు.. 60 మంది విద్యార్థులు...

School Bus Accident: పశ్చిమ గోదావరి జిల్లా యండగండి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి ఓ లోయలోకి దూసుకెళ్లి స్కూల్‌ బస్సు బోల్తాపడింది. హుటాహుటిన స్థానికులు.. విద్యార్థులను కాపాడి బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 60 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News