Sajjala Ramakrishna Reddy: వైసీపీ ప్లీనరీకి భారీగా కార్యకర్తలు వస్తారు

Sajjala Ramakrishna Reddy: 2017 ప్లీనరీ అంశాలను 100% అమలు చేశాం

Update: 2022-07-07 09:27 GMT

Sajjala Ramakrishna Reddy: వైసీపీ ప్లీనరీకి భారీగా కార్యకర్తలు వస్తారు

Sajjala Ramakrishna Reddy: వైసీపీ ప్లీనరీకి భారీగా కార్యకర్తలు ప్రజలు తరలివస్తారన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. 2017లో ప్లీనరీ చెప్పిన అంశాలను 100 శాతం అమలు చేశామన్నారు. ప్లీనరీలో వైసీపీ మూడేళ్ల పాలనపై రివ్యూ ఉంటుందని వచ్చే రెండేళ్లు ఎలా ఉండాలో చర్చిస్తామంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Tags:    

Similar News