Revanth Reddy: లక్ష్మణ్, కిషన్ రెడ్డి రండి.. అందరం కలిసి చదువుకుందాం..

Revanth Reddy: లక్ష్మణ్, కిషన్ రెడ్డి రండి.. అందరం కలిసి చదువుకుందాం..

Update: 2023-05-05 10:45 GMT

Revanth Reddy: లక్ష్మణ్, కిషన్ రెడ్డి రండి.. అందరం కలిసి చదువుకుందాం..

Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ హనుమాన్ చాలీసాకు, హిందూ సమాజానికి వ్యతిరేకం కాదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హనుమాన్ చాలీసా అందరం చదవాల్సిందేనని... కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వస్తే అందరం కలిసి చదుకుందామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు బీజేపీ ఎందుకు పోటీ పెట్టలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈనెల 8న ప్రియాంక గాంధీ చేతుల మీదుగా యూత్ డిక్లరేషన్ విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News