Andhra Pradesh: జనసేనాని పవన్ తిరుపతి పర్యటన ఖరారు

Andhra Pradesh: జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన ఖరారైంది.

Update: 2021-03-30 13:52 GMT

Andhra Pradesh: జనసేనాని పవన్ తిరుపతి పర్యటన ఖరారు

Andhra Pradesh: జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన ఖరారైంది. ఏప్రిల్ 3న జనసేన అధ్యక్షుడు తిరుపతిలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. బీజేపీ, జనసేనల ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం తిరుపతిలోని ఎమ్మార్ పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడి సర్కిల్ వరకూ పవన్ పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. 3వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు నాదెండ్ల స్పష్టం చేశారు.

Tags:    

Similar News