Kurupam: వెయ్యి కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసిన ఉపముఖ్యమంత్రి

కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ వాణి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

Update: 2020-04-12 14:23 GMT
Pushpa sreevani distributed vegetables

కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ వాణి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.కరోనా నేపధ్యంలో ఉప ముఖ్యమంత్రి స్వగ్రామం చినమేరంగి గ్రామంలో ఉప ముఖ్యమంత్రి, అరకు పార్లిమెంట్ అధ్యక్షులు శత్రుచర్ల పరిక్షిత్ రాజు స్వయంగా గ్రామంలో ఉన్న 1000( వెయ్యి) కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కి ప్రజలందరూ సహకరించి, తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు. కొత్తవారు ఎవరైనా వస్తే సమాచారం అందించాలని సూచించారు.

Tags:    

Similar News