కొత్త మంత్రివర్గం కూర్పుపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌

Vijayasaireddy: కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నవాళ్లకు శుభాభినందనలు

Update: 2022-04-10 14:30 GMT

కొత్త మంత్రివర్గం కూర్పుపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌

Vijayasai Reddy: కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నవాళ్లకు శుభాభినందనలు తెలిపారు ఎంపీ విజయసాయిరెడ్డి. గతంలో మాదిరిగానే సీఎం జగన్‌ మంత్రివర్గ కూర్పులో అన్నివర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కొత్త మంత్రులు తమకు కేటాయించే శాఖల్లో మెరుగైన పనితీరుతో రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని అన్నారు విజయసాయిరెడ్డి.

Tags:    

Similar News