రేపు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉపవాస దీక్ష

MP Raghuram Krishnan Raju:సంఘీభావంగా రఘురామ ఒకరోజు ఉపవాసం దీక్ష కొన్ని రోజులుగా పీఆర్సీపై ఉద్యోగులు ఆందోళన ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6వరకు దీక్ష

Update: 2022-01-18 12:52 GMT

రేపు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉపవాస దీక్ష

Raghuram Krishna Raju: రేపు ఎంపీ రఘురామకృష్ణం రాజు ఉపవాస దీక్ష చేపట్టనున్నారు. కొన్ని రోజులుగా ఉద్యోగులు ఆందోళన చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మద్దతుగా దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉదయం 8గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు దీక్ష చేస్తానని చెప్పారు.


Tags:    

Similar News