ట్విట్టర్ వేదికగా సొంత పార్టీ టీడీపీపై ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఏబీ వెంకటేశ్వరరావుకి మద్ధతు పలకడాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను భుజాలపై ఎక్కించుకొని మోయటమే పార్టీ విధానం అయితే ఆ విధానానికి తాను కచ్చితంగా వ్యతిరేకమని ట్విట్ చేశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను భుజాలపైన ఎక్కించుకుని మోయటమే పార్టీ విధానం అయితే నేను ఖచ్చితంగా ఆ విధానానికి వ్యతిరేకమే pic.twitter.com/hMHgyzYuho
— Kesineni Nani (@kesineni_nani) February 11, 2020