NTR District: 24 గంటల వ్యవధిలోనే తల్లి.. కొడుకు మృతి

NTR District: తల్లి మరణ వార్త‎విని కుప్పకూలిన కొడుకు

Update: 2023-08-20 10:23 GMT

NTR District: 24 గంటల వ్యవధిలోనే తల్లి.. కొడుకు మృతి

NTR District: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో విషాద సంఘటన చోటు చేసుకుంది. 24 గంటల వ్యవధిలోనే తల్లి,కొడుకు మృతి చెందారు. తల్లి‌కి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆమెను విజయవాడలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తల్లి మృతి చెందింది. ఈ విషయం తెలిసిన కొడుకు వీరబాబు కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే చనిపోయాడు. చంటి టైలర్ గా వీరబాబు విస్సన్నపేట ప్రజలకు సుపరిచితుడు. తల్లీకొడుకులు ఇద్దరు మృతి చెందడంతో విస్సన్నపేటలో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags:    

Similar News