Mukesh Kumar Meena: ఏపీలో ఇప్పటి వరకు 100కోట్ల విలువైన డబ్బు, మద్యం, గంజాయి సీజ్

Mukesh Kumar Meena: అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేయాలి

Update: 2024-04-11 15:06 GMT

Mukesh Kumar Meena: ఏపీలో ఇప్పటి వరకు 100కోట్ల విలువైన డబ్బు, మద్యం, గంజాయి సీజ్ 

Mukesh Kumar Meena: ఏపీలో ఇప్పటి వరకు 100కోట్ల విలువైన డబ్బు, మద్యం, గంజాయి సీజ్ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల దృష్ట్యా అనుమానాస్పద వాహనాలు అన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కోరారు.తగిన ఆధారాలు లేకుండా రూ.50 వేల ల కంటే ఎక్కువగా నగదు ఉంటే సీజ్ చేసి, ట్రెజరీలో జమ చేయాలని అధికారులకు చెప్పారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు, సింగరాయకొండ చెక్ పోస్టులను ఆయన తనిఖీ చేశారు.

Tags:    

Similar News