Jogi Ramesh: డీజీపీని కలిసిన ఎమ్మెల్యే జోగి రమేష్‌

Jogi Ramesh: చంద్రబాబు, అయ్యన్నపాత్రుడిపై కంప్లైంట్‌

Update: 2021-09-17 13:24 GMT

డీజీపీ ని కల్సిన ఎమ్మెల్యే జోగి రమేష్ (ఫైల్ ఇమేజ్)

Jogi Ramesh: డీజీపీని కలిసారు ఎమ్మెల్యే జోగి రమేష్‌. చంద్రబాబు, అయ్యన్నపాత్రుడిపై ఫిర్యాదు చేశారు ఆయన. నిరసన తెలియజేయడానికి వెళ్తే చంద్రబాబు గుండాలను పెట్టి తనపై దాడి చేయించారంటూ ఫైరయ్యారు. దాడి చేయడమేకాకుండా ఫిర్యాదు చేయడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబుని, తనపై దాడి చేసినవారిని అరెస్ట్‌ చేయాలంటూ డీజీపీకి కంప్లైంట్‌ చేశారు జోగి రమేష్‌.

Tags:    

Similar News