Dwarampudi Chandrasekhar: అసెంబ్లీలోజరిగింది ఒకటి.. బయట ప్రచారం చేస్తోంది మరొకటి

*టీడీపీ నేతలు ఆలోచించి మాట్లాడాలి -ద్వారపూడి *అసెంబ్లీలో జరిగిందంతా ఓ నాటకం -ఎమ్మెల్యే ద్వారపూడి

Update: 2021-11-21 08:34 GMT

ద్వారపూడి చంద్రశేఖర్(ఫైల్ ఫోటో)

Dwarampudi Chandrasekhar: అసెంబ్లీలో జరిగిందంతా నాటకంతో కూడిన వ్యవహారమన్నారు ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్‌. జరిగింది ఒకటైతే బయట ప్రచారం చేస్తోంది మరొకటన్నారు ఆయన. చంద్రబాబే భువనేశ్వరిని రాజకీయంలోకి తీసుకువస్తున్నారంటూ ఆరోపించారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు ఆలోచించి మాట్లాడాలని హితువు పలికారు.

Tags:    

Similar News