మానవత్వం చాటుకున్న మంత్రి తానేటి వనిత

Update: 2020-02-10 10:36 GMT
మానవత్వం చాటుకున్న మంత్రి తానేటి వనిత

మంత్రి తానేటి వనిత మానవత్వం చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం ఊసగట్ల వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో కాంతమ్మతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అటుగా వెళుతూ ప్రమాదం చూసి చలించిన మంత్రి వనిత గాయపడ్డ వారిని దగ్గరుండి నిడదవోలు గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. ఆస్పత్రి సూపరిండెంట్‌‌తో మాట్లాడి తక్షణం వైద్యం అందించాలని మంత్రి కోరారు.


Full View


Tags:    

Similar News