Avanthi Srinivas: తిరుపతిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

*ఈ ఉదయం కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్న మంత్రి *కరోనా నుండి మానవాళికి విముక్తి కలిగించాలని కోరినట్లు వెల్లడి

Update: 2021-07-11 14:18 GMT

అవంతి శ్రీనివాస్ (ఫైల్ ఫోటో)

Tirupati: తిరుపతిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని ఏపీ పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేసారు. ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవలో కుటుంబ సమేతంగా పాల్గొని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా భారి నుండి ప్రపంచ మానవాళికి విముక్తి కలిగించాలని స్వామి వారి‌ని ప్రార్ధించినట్లు ఆయన తెలియజేసారు.

Tags:    

Similar News