Machilipatnam: రిసార్టులను వ్యభిచార గృహాలుగా మార్చేసిన నిర్వాహకులు

Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నం బీచ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది.

Update: 2021-08-05 12:33 GMT

Machilipatnam: రిసార్టులను వ్యభిచార గృహాలుగా మార్చేసిన నిర్వాహకులు

Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నం బీచ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. మచిలీపట్నం, మంగినపూడి బీచ్‌ల దగ్గర పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన రిసార్ట్‌లను కొందరు వ్యభిచార గృహాలుగా మార్చేశారు. ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రిసార్ట్‌పై దాడి చేసి 18 మంది విటులను అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న విటుల్లో కాలేజ్ స్టూడెంట్స్ అదిక సంఖ్యలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

Full View


Tags:    

Similar News