సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఓటమి నుండి బయటకు వస్తున్న జనసేన పార్టీని బలోపేతం చేసుకుందుకు అడుగులు ముమ్మరం చేస్తుంది . అందులో భాగంగానే విజయవాడలో పార్టీ నేతలతో సమావేశం అయిన పవన్ కళ్యాణ్ పొలిట్ బ్యూరో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ప్రకటించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్గా నాదెండ్ల మనోహర్ను నియమించారు.
పొలిట్ బ్యూరో
1. శ్రీ నాదెండ్ల మనోహర్
2. శ్రీ పి.రామ్మోహన్ రావు
3. శ్రీ రాజు రవితేజ
4. శ్రీ,అర్హంఖాన్
జనసేన పోలిట్ బ్యూరో pic.twitter.com/QHxJ2VLT78
— JanaSena Party (@JanaSenaParty) July 26, 2019
పొలిటికల్ అఫైర్స్ సభ్యులు
1. తోట చంద్రశేఖర్
2. రాపాక వరప్రసాద్ (శాసనసభ్యులు)
3. కొణిదెల నాగబాబు
4.కందుల దుర్గేష్
5. వోన తాతారావు
6. ముత్తా శశిధర్
7. శ్రీమతి పాలవలస యశస్విని
8. డా.పసుపులటి హరిప్రసాద్
9. మనుక్షాంత్ రెడ్డి
10. ఏ.భరత్ భూషణ్
11. బీ.నాయకర్