Ugadi 2021: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన సీఎంలు

Ugadi 2021: తెలుగు ప్రజలకు శ్రీప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు సీఎంలు కేసీఆర్‌, జగన్‌.

Update: 2021-04-12 14:17 GMT

Ugadi 2021: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన సీఎంలు

Ugadi 2021: తెలుగు ప్రజలకు శ్రీప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు సీఎంలు కేసీఆర్‌, జగన్‌. ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నిండాలని ముఖ్యమంత్రులు ఆకాంక్షించారు. రైతు పండుగగా ఉగాది ప్రసిద్ధి గాంచిందన్న సీఎంలు ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. అలాగే కరోనా పీడ శాశ్వతంగా వదలిపోవాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు.

Tags:    

Similar News