ప్రాంతీయ బోర్డులకు చైర్మన్లను నియమించిన సీఎం జగన్

Update: 2019-06-13 13:03 GMT

ఏపీలో 5 ప్రాంతీయ బోర్డుల ఏర్పాటు

1. కృష్ణా-గుంటూరు డెవలప్‌మెంట్ బోర్డు: పార్థసారథి

2. రాయలసీమ డెవలప్‌మెంట్ బోర్డు: అనంత వెంకట్రామిరెడ్డి

3. ప్రకాశం-నెల్లూరు డెవలప్‌మెంట్ బోర్డు: కాకాణి గోవర్థన్ రెడ్డి

4. ఉభయ గోదావరి జిల్లాల డెవలప్‌మెంట్ బోర్డు: దాడిశెట్టి రాజా

5. ఉత్తరాంధ్ర కు ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు

Full View

Tags:    

Similar News