Andhra Pradesh: సీఎం జగన్‌ను కలిసిన ఇంటెలిజెన్స్ చీఫ్ కసిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

Andhra Pradesh: డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో సీఎంతో భేటీ

Update: 2022-02-16 08:00 GMT

సీఎం జగన్‌ను కలిసిన ఇంటెలిజెన్స్ చీఫ్ కసిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

Andhra Pradesh: క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు ఇంటెలిజెన్స్ చీఫ్ కసిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కలిశారు. డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో సీఎంతో భేటీ అయ్యారు. సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు సమాచారం.

Tags:    

Similar News