కొండపల్లిలో కీలకంగా మారిన ఇండిపెండెంట్.. వైసీపీకి 14, టీడీపీకి 14...

Kondapalli: ఇండిపెండెంట్ కోసం టీడీపీ, వైసీపీ ప్రయత్నాలు...

Update: 2021-11-17 10:30 GMT

కొండపల్లిలో కీలకంగా మారిన ఇండిపెండెంట్.. వైసీపీకి 14, టీడీపీకి 14...

Kondapalli: కృష్ణా జిల్లా కొండపల్లిలో కౌంటింగ్ ముగిసింది. మొత్తం 29 స్థానాలకు గాను వైసీపీ 14 స్థానాల్లో, టీడీపీ 14 స్థానాల్లో గెలుపొందింది. ఒక స్థానంలో ఇండిపెండెంట్ గెలుపొందారు. టీడీపీ, వైసీపీకి సమాన సీట్లు రావడంతో ఛైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థి కీలకంగా మారారు. ఇండిపెండెంట్ కోసం టీడీపీ, వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకం కానున్నాయి.

Tags:    

Similar News