బోటు ప్రమాద బాధిత కుంటుంబీకుల కోసం ఏపీలో హెల్ప్‎లైన్ నెంబర్లు

హైదరాబాద్,వరంగల్ బోటు ప్రమాద బాధిత కుంటుంబీకుల కోసం అధికారులు హెల్ప్‎లైన్ నెంబర్లు ప్రకటించారు.

Update: 2019-09-16 06:56 GMT

గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో విషాదం మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో హైదరాబాద్ నుంచి 22 మంది ఉండగా.. వరంగల్‌ జిల్లా నుంచి 14 మంది బాధితులు ఉన్నారు. అయితే కొందరి మృతదేహాలు లభ్యం కాగా... కొందరి ఆచూకీ ఇంకా తెలియాల్సివుంది. బాధితుల కుటుంబ సభ్యుల కోసం తెలంగాణ ప్రభుత్వం భద్రాచలంలో వసతి, భోజన సదుపాయాలను ఏర్పాటు చేసింది. బాధితుల చెందినవారు సహాయం కోసం తమను సంప్రదించొచ్చని పలువురి అధికారులు ఫోన్ నెంబర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు ప్రకటించారు. 9490636555 నంబర్ ద్వారా కొత్తగూడెం కలెక్టర్‌ను, 8332861100 కొత్తగూడెం ఎస్పీని, 9440795319 నంబర్‌లో భద్రాచలం ఎఎస్పీని, 9440795320 నంబర్‌లో భద్రాచలం సీఐని సంప్రదించాలి పేర్కొన్నారు. 

Tags:    

Similar News