Vijayawada: భక్తులతో కిటకిటలాడుతున్న విజయవాడలోని దేవాలయాలు

Vijayawada: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్న భక్తులు

Update: 2022-01-13 07:44 GMT

భక్తులతో కిటకిటలాడుతున్న విజయవాడలోని దేవాలయాలు

Temples in Vijayawada: విజయవాడలోని దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. శ్రీమహా విష్ణువును ఉత్తర ద్వారం నుంచి ధనుర్మాసంలో దర్శనం చేసుకుంటే సరాసరి వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం. 

Tags:    

Similar News