వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులు వీరే..

Update: 2019-11-15 07:34 GMT

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం విస్తరణకు సంబంధించిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఈ పథకాన్ని వర్తింపచేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్న వారు, 12 ఎకరాల మాగాణి, 35 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్న వారు, కుటుంబంలో ఒక కారు ఉన్న వారు, 334 చదరపు అడుగులుకన్నా తక్కువ ప్రాంతానికి మునిసిపల్ ఆస్తి పన్ను చెల్లించేవారికి, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులను అర్హులుగా గుర్తించింది. 

Tags:    

Similar News