Gudivada Amarnath: బీఆర్ఎస్ నేతలు ఇతర ప్రాంతాల నేతలను కలవడం తప్పుకాదు
Gudivada Amarnath: అధికారంలో లేని నేతలు మాత్రమే బీఆర్ఎస్తో టచ్లో ఉంటారు
Gudivada Amarnath: బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించిన నేపథ్యంలో పలు ప్రాంతాల నేతలను కలవడంలో తప్పేముందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఏపీలో ఉంటుందని భావించడం లేదన్నారు. అధికారంలో లేని నేతలు మాత్రమే బీఆర్ఎస్తో టచ్లో ఉంటారు తప్ప వైసీపీ ఆ అవసరం లేదన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చన్నారు. పవన్ కల్యాణ్ కాపులనే కాదు ఏపీ ప్రజలను కూడా మోసం చేస్తున్నారంటున్న మంత్రి అమర్నాథ్.