Visakhapatnam: కోలుకొని ఇళ్లకు చేరిన నలుగురు కరోనా బాధితులు

Update: 2020-04-09 03:40 GMT

విశాఖలో కరోనా వైరస్ బారిన పడిన నలుగురు వ్యక్తులు కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. వీరిలో మెుదటి వ్యక్తి వారం కిందటే ఇంటికి చేరుకోగా...మిగిలిన ముగ్గురిని నిన్న ఇంటికి పంపించినట్లు జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. 

Tags:    

Similar News