AP News: వై.ఎస్.భారతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం...

AP News: వై.ఎస్.భారతి ఒక లెటర్ రాసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం...

Update: 2022-03-22 12:49 GMT

AP News: వై.ఎస్.భారతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం...

AP News: సీఎం జగన్ సతీమణి వై.ఎస్.భారతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. వై.ఎస్. భారతి ఒక లెటర్ రాసినట్లు సోషల్ మీడియాలో సర్క్యూట్ అవుతుందన్నారు. ఆ లేఖను వై.ఎస్. భారతి రాయలేదన్నారు అంబటి రాంబాబు.

Tags:    

Similar News