Prakash Javadekar: రాజధాని కోసం వైసీపీ, టీడీపీ కొట్టుకుంటున్నాయి

Prakash Javadekar: టీడీపీ, వైసీపీలకు కుటుంబ నాయకత్వమే తప్ప ప్రజాపాలన పట్టదు

Update: 2021-12-28 12:52 GMT

టీడీపీ, వైసీపీలకు కుటుంబ నాయకత్వమే తప్ప ప్రజాపాలన పట్టదు

Prakash Javadekar: పోలవరం ప్రాజెక్టుకు అనుమతులిచ్చి ఏడేళ్లవుతున్నా పూర్తికాలేదన్నారు కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్‌. అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులున్నాయన్న జవదేకర్‌ రాజధాని కోసం వైసీపీ, టీడీపీ ఇప్పటికీ కొట్టుకుంటున్నాయన్నారు. టీడీపీ, వైసీపీలకు కుటుంబ నాయకత్వమే తప్ప ప్రజాపాలన పట్టదన్నారు.

Tags:    

Similar News