Vizag: విశాఖలో సైబర్ మోసం.. ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో టోకరా

Vizag: రూ.5 కోట్లు కాజేసిన కేటుగాళ్లు

Update: 2023-05-04 09:42 GMT

Vizag: విశాఖలో సైబర్ మోసం.. ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో టోకరా

Vizag: విశాఖలో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో ఏకంగా 5 కోట్లు కాజేశారు. దాదాపు 40 మంది బాధితులు ఈ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News