పులిచింతల ప్రాజెక్టులో మొసళ్లు ప్రత్యక్షం

Update: 2019-08-23 12:22 GMT

పులిచింతల ప్రాజెక్ట్‌లో మొసళ్లు ప్రత్యక్షమయ్యాయి. నాగార్జున సాగర్ నుంచి 10 రోజుల పాటు వరద నీరు పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగనుంది. పులిచింతల ప్రాజెక్టులో జాలర్ల చేపల వేట కొనసాగిస్తుండగా అకస్మాత్తుగా 5 మొసళ్లు ప్రత్యక్షం కావడంతో జాలర్ల చేపల వేటను విరమించుకున్నారు. పులిచింతల ప్రాజెక్టును చూడడానికి వచ్చే పర్యాటకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డ్యాం అధికారులు టూరిస్టులకు సూచిస్తున్నారు. ఒక్కసారి 5 మొసళ్లు కనిపించాయనే వార్త బయటకు రావడంతో పులిచింతల ఏరియాలో భయం నెలకొంది.

Full View

Tags:    

Similar News