Corona: గుంటూరు జిల్లా వాసులను కలవరపెడుతోన్న కరోనా

Corona: రోజుకు 900 నుంచి వెయ్యి వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

Update: 2021-04-18 05:59 GMT

కరోనా (ఫైల్ ఇమేజ్)

Corona: కరోనా గుంటూరు జిల్లా వాసులను కలవరపెడుతోంది. రోజుకు 900 నుంచి వెయ్యి వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోపక్క ఇదే అదునుగా భావించి ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా బాధితులను నిలువుదోపిడీ చేస్తున్నారు. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు.

Tags:    

Similar News