ఆ పల్లె నుంచే జగన్ రచ్చబండ

Update: 2019-08-19 07:01 GMT

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తన తండ్రి, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి అయిన సెప్టెంబర్ రెండు నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సమాచారం. వైఎస్ఆర్ ప్రారంభించాల్సిన చిత్తూరు జిల్లా అనుపల్లెలోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఏపీలోని 13 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

Full View    

Tags:    

Similar News