Jagan: దేశ చరిత్రలోనే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత
Jagan: మహిళల పేరు మీదే ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం-
Jagan: అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వెంకటపాలెంలో సీఎం జగన్ ప్రారంభించారు. పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వకుండా కుట్రలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారని.. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి విజయం సాధించామని సీఎం జగన్ అన్నారు. దేశ చరిత్రలోనే ఈ కార్యక్రమానికి ప్రత్యేకత ఉందన్నారు. ఇవి ఇళ్ల పట్టాలు మాత్రమే కాదు.. సామాజిక న్యాయపత్రాలుగా సీఎం జగన్ అభివర్ణించారు. అమరావతి ఇక నుంచి సామాజిక అమరావతి అవుతుందని సీఎం జగన్ అన్నారు.