పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీప-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ బూత్ లో ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అక్కడకు చేరుకున్న బలగాలు ఇరు వర్గాలనుఉండి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ బయటకు పంపాయి.