గోదావరిలో పర్యాటక బోటు మునక

Update: 2019-09-15 08:29 GMT

గోదావరిలో పర్యాటక బోటు బోల్తా పడింది. దేవీ పట్నంలో కచ్చలూరు వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. టూరిజం బోటు వశిష్ట 2 పాపికొండలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు బోటులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల్లో 10 మంది లైఫ్ జాకెట్లు ధరించి సురక్షితంగా బయటపడ్డారు. 40 మంది గల్లంతైనట్లు సమాచారం. 

Tags:    

Similar News