Avinash Reddy: సీబీఐకి లేఖ రాసిన ఎంపీ అవినాష్‌రెడ్డి

Avinash Reddy: విచారణకు హాజరుపై ఎంపీ అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి

Update: 2023-05-16 06:15 GMT

Avinash Reddy: సీబీఐకి లేఖ రాసిన ఎంపీ అవినాష్‌రెడ్డి

Avinash Reddy: ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాశాడు. విచారణకు 3,4 రోజులు సమయం కావాలని అవినాష్ రెడ్డి కోరారు. వివిధ పనుల్లో నిమగ్నమైన ఉన్నట్టు తెలిపాడు. అత్యవసర పనులు ఉన్నాయని అవినాష్‌రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News