Avinash Reddy: మరోసారి విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరు

Avinash Reddy: ఇవాళ వివేకా హత్య కేసులో విచారణకు పిలిచిన సీబీఐ

Update: 2023-05-19 06:08 GMT

Avinash Reddy: మరోసారి విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరు

Avinash Reddy: వివేకా హత్య కేసులో విచారణకు మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరయ్యారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ఆయన నేరుగా పులివెందులకు బయలుదేరారు. తల్లికి అనారోగ్యంగా ఉండటంతో.. సీబీఐ విచారణకు హాజరుకాకుండా అవినాష్ రెడ్డి పులివెందుల వెళ్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News