గుంటూరు జిల్లా పల్నాడులో ఏకగ్రీవాల మోత

Update: 2021-02-11 11:23 GMT

గుంటూరు జిల్లా పల్నాడులో ఏకగ్రీవాల మోత

ఏపీలో ఏకగ్రీవాలు పర్వం కొనసాగుతోంది. గుంటూరు జిల్లా పల్నాడులో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. మాచర్లలో 77 గ్రామాలకు 3 నామినేషన్లు దాఖలు కాగా... 74 గ్రామాలు ఏకగ్రీవమైయ్యాయి. ఈ 74 గ్రామాల్లో వైసీపీ మద్దతు దారులు ఏకగ్రీవాల మోత మోగించారు. ఇక గురజాల రెవెన్యూ డివిజన్‌లోనూ ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. అయితే మాచర్ల ఏకగ్రీవాలపై టీడీపీ గగ్గోలు పెడుతోంది. బలవంతపు ఏకగ్రీవాలు అంటూ ఆరోపిస్తోంది.

Tags:    

Similar News