Andhra Pradesh: ఏపీలో MPTC, ZPTC స్థానాలకు ఆదివారం కౌంటింగ్

Andhra Pradesh: ఆరు నెలలుగా పరిషత్ ఎన్నికలపై ఉత్కంఠ

Update: 2021-09-17 06:51 GMT
ఏపీ లో ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: హైకోర్టు తీర్పుతో ఏపీలో MPTC, ZPTC స్థానాలకు ఆదివారం కౌంటింగ్ జరగనుంది. మొత్తం రాష్ట్ర వ్యా్ప్తంగా ఆరు నెలలుగా ఎదురు చూస్తున్న పరిషత్ ఫలితాలు వెలువడటం ఉత్కంఠగా మారింది. ఆదివారం ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 

Tags:    

Similar News