బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు ర్యాలీగా వస్తున్న ఏపీ నేతలు

*ఉజ్జీనేని వంశీ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌లోకి చేరికలు

Update: 2023-01-02 05:46 GMT

బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు ర్యాలీగా వస్తున్న ఏపీ నేతలు



 


Andhra Pradesh: ఏపీలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఆదరణ పెరుగుతోంది. ఏపీ నుంచి హైదరాబాద్‌కు నేతలు క్యూ కడుతున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు ర్యాలీగా తరలివస్తున్నారు. ఉజ్జీనేని వంశీ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు ఉంటాయని సమాచారం.


Full View


Tags:    

Similar News