Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాడేప‌ల్లి, మంగ‌ళ‌గిరి మున్సిపాలిటిల‌ను ఒకే కార్పోరేషన్‌గా మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2021-03-23 11:12 GMT

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాడేప‌ల్లి, మంగ‌ళ‌గిరి మున్సిపాలిటిల‌ను ఒకే కార్పోరేషన్‌గా మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండిటీని మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్‌గా మారుస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు. మంగళగిరి పరిధిలోని 11 గ్రామపంచాయతీలు, తాడేపల్లి పరిధిలోని 10 గ్రామపంచాయతీలను కొత్త మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోకి చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    

Similar News