Amaravati: కొనసాగుతోన్న రాజధాని రైతుల ఆందోళనలు

Update: 2020-01-27 04:10 GMT

రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతోన్నాయి. 41వ రోజు కూడా రైతులు దీక్షలు చేస్తున్నారు. తుళ్లూరు, మందడంలో మహాధర్నాలు చేస్తుండగా.. వెలగపూడి, కృష్ణయపాలెం, యర్రబాలెం, మంగళగిరి, పెద్దపరిమి, తాడికొండ గ్రామాల్లో రిలేనిరాహారదీక్షలు చేస్తున్నారు.


Full View


Tags:    

Similar News